Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే.. సర్పదోషాలు తొలగిపోతాయా..?

సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధానం దైవంగా, మరికొన్ని క్షేత్రాలలో ఉప ఆలయాలలోను దర్శనమిస్తుంటారు. స్వామివారు ఎక్కడ కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారు కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలో, మరికొన్ని క్షేత్ర

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:00 IST)
సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధానం దైవంగా, మరికొన్ని క్షేత్రాలలో ఉప ఆలయాలలోను దర్శనమిస్తుంటారు. స్వామివారు ఎక్కడ కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారు కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలో, మరికొన్ని క్షేత్రాల్ల బల్లెం ధరించిన బాలుని రూపంలో పూజలు అందుకుంటుంటారు.
 
సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. మంగళవారం రోజున స్వామివారికి అరటిపండ్లు, పటిక బెల్లం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. 
 
ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు చేయడం వలన సర్ప దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. దాంతో సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామికి నియమనిష్టలతో ఆరాధించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు చెబుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

తర్వాతి కథనం
Show comments