Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రోజున స్త్రీలు ఈ పువ్వులు పెట్టుకుంటే..?

లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (15:15 IST)
లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అష్టైశ్వర్యాలు చేరువవుతాయని చెబుతున్నారు. ఈ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి.
  
 
శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజించాలి. స్త్రీలు ఈ రోజున తెల్లపువ్వులు, కుంకుమ రంగు పువ్వులను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించడం వలన వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని భక్తులు విశ్వాసం. ఈ పువ్వులను లక్ష్మీదేవిని సమర్పించి ఆరాధించడం వలన కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments