Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం నాడు శనీశ్వరుని నీలిరంగు పువ్వులతో పూజిస్తే..?

శనివారం అంటేనే గుర్తుకు వచ్చేది శనీశ్వరుడు. ఈ రోజున శనివ్రతం చేయడం వలన ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ శనివ్రతాన్ని ఎలా ఆచరించాలంటే.. సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేయాలి. ఆ తరువాత పూజగది, పటాలు శుభ్రం చే

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:08 IST)
శనివారం అంటేనే గుర్తుకు వచ్చేది శనీశ్వరుడు. ఈ రోజున శనివ్రతం చేయడం వలన ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ శనివ్రతాన్ని ఎలా ఆచరించాలంటే.. సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేయాలి. ఆ తరువాత పూజగది, పటాలు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పటాలకు పసుపుకుంకుమలతో బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి.
 
ముఖ్యంగా పూజకు ముందుగా విఘ్నేశ్వరుని స్తుతించాలి. ఆ తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. శనివారం రోజున శనీర్వునికి నీలిరంగు పువ్వులతో పూజలు చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే శనీర్వుని శాంతింపజేయడానికి ఈ వ్రతాన్ని చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. 
 
ప్రతి శనివారం రోజున శనీర్వుని పూజించడం వలన సిరిసంపదలు చేకూరతాయని చెప్తున్నారు. ఈ శని వ్రతాన్ని ఆచరించే ముందుగా శివపార్వతుల పటాలకు అక్షింతలతో పూజలు చేసిన తరువాతనే శనీశ్వురుని పూజలు చేయాలని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments