Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి పూజ ఎవరికి చేయాలో తెలుసా?

తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమా

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (12:19 IST)
తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి కాగలవు. జీవితంలో అడుగు ముందుకు వేయడానికి, అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.
 
అలాంటి సమయంలో ప్రారంభించే పనులు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సాగిపోతుండాలి. అలా జరగాలంటే గణపతి అనుగ్రహం కావలసి ఉంటుంది. గణపతిని పూజించడం వలన అడ్డంకాలన్నీ తొలగిపొయి తలపెట్టిన కార్యక్రమాలలో సఫలీకృతులవుతారు. 
 
క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతం నీటిలో మునగడం అందరికీ నిరాశను కలిగిస్తుంది. అందుకు కారణం గణపతికి పూజలు చేయకపోవడం వలనే అలా జరుగుతుందని శ్రీ మహా విష్ణువు చెప్పారట. అప్పటి నుండి ప్రజలందరు మెుదటి సారిగా గణపతిని పూజిస్తుంటారు. దాని ఫలితంగా కష్టతరమైన కార్యాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

తర్వాతి కథనం
Show comments