Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్, ఇప్పుడు జపించాల్సింది మధుసూధనా, విష్ణుదేవ, ఎందుకని?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:28 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వైరస్‌ను నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలతో పాటు మనలో పాజిటివ్ ఎనర్జీని కూడా చేకూరేట్లు చూసుకోవాలి. దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.
 
ఔషధ సమయంలో - విష్ణుదేవ,
భోజన సమయంలో - జనార్దన,
నిద్రించేటపుడు - పద్మనాభ,
పెళ్లిలో - ప్రజాపతి,
యుద్ధంలో - చక్రధర,
ప్రవాసంలో - త్రివిక్రమ,
తన త్యాగంలో - నారాయణ,
స్నేహంలో - శ్రీధర,
దుస్స్వప్నంలో - గోవింద,
కష్టంలో - మధుసూదన,
అరణ్యంలో - నరసింహ,
అగ్నివేడిమిలో - జలశాయి,
జలమధ్యంలో - వరాహస్వామి,
పర్వతంలో - రఘునందన,
గమనంలో - వామన,
సర్వకాలాల్లో - మాధవ... అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

తర్వాతి కథనం
Show comments