Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్, ఇప్పుడు జపించాల్సింది మధుసూధనా, విష్ణుదేవ, ఎందుకని?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:28 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వైరస్‌ను నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలతో పాటు మనలో పాజిటివ్ ఎనర్జీని కూడా చేకూరేట్లు చూసుకోవాలి. దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.
 
ఔషధ సమయంలో - విష్ణుదేవ,
భోజన సమయంలో - జనార్దన,
నిద్రించేటపుడు - పద్మనాభ,
పెళ్లిలో - ప్రజాపతి,
యుద్ధంలో - చక్రధర,
ప్రవాసంలో - త్రివిక్రమ,
తన త్యాగంలో - నారాయణ,
స్నేహంలో - శ్రీధర,
దుస్స్వప్నంలో - గోవింద,
కష్టంలో - మధుసూదన,
అరణ్యంలో - నరసింహ,
అగ్నివేడిమిలో - జలశాయి,
జలమధ్యంలో - వరాహస్వామి,
పర్వతంలో - రఘునందన,
గమనంలో - వామన,
సర్వకాలాల్లో - మాధవ... అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

తర్వాతి కథనం
Show comments