Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేయడం కంటే...?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:26 IST)
ఒకరోజు.. డబ్బు, ప్రతిష్ట అన్నీ కోల్పోవచ్చు. మీ మనసులో ఉండే సంతోషం తగ్గవచ్చు. కానీ మీరు బతికున్నంత కాలం అంది బతికి ఉంటుంది. తిరిగి మిమ్మల్ని మళ్లీ సంతోషపెట్టడానికి.. బతికి ఉన్న మనుషుల కంటే.. చనిపోయినవాళ్లకే పువ్వులు ఎక్కువ వస్తాయి. బతికున్నప్పుడు అసలు గుర్తించబడని మనిషి.. చనిపోయిన తరువాత కీర్తింపబడతాడు. కారణం.. కృతజ్ఞతకంటే పశ్చాత్తాపానికే బలమెక్కువ.
 
1. సుఖదుఃఖాలు ఒకే నాణానికున్న బొమ్మా బొరుసుల్లాంటివి. సుఖాన్ని స్వీకరిస్తే, దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం.
 
2. ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు. 
 
3. శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం కంటే మిన్న. 
 
4. ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడగలగడం నిజమైన నేర్పరితనం.
 
5. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవమైన విషయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments