వాహనాలకు నిమ్మ, మిరపకాయ కట్టాలా.. ఎందుకు?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (12:15 IST)
చాలామంది కొత్తగా వాహనాలు కొన్నప్పుడు నిమ్మకాయ, గుమ్మడి వంటి వాటితో దిష్టి తీస్తుంటారు. ఎందుకు అలా చేస్తారానే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతేకాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు. 
 
శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ఆనవాయతి అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎన్డీయే కూటమి మధ్య కుదిరిన సీట్ల పంపకం

సంగారెడ్డిలో విషాదం - పోలియో చుక్కలు వేసిన చిన్నారి మృతి

Amaravati: అమరావతి అంతటా స్మార్ట్ స్ట్రీట్‌లైట్లు-రూ.4.4 కోట్ల విలువైన టెండర్లు

ఒకే ఇంట్లో నలుగురి ప్రాణాలు తీసిన నాన్నమ్మ మందలిపు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

సమ్మక్క సారలమ్మ మహా జాతర.. హుండీలో డబ్బులు వేయాలంటే క్యూ ఆర్ కోడ్

11-10-2025 Daily Astrology: గుట్టుగా మెలగండి దంపతుల మధ్య సఖ్యత?

10-10-2025 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య తొలగుతుంది.. ఖర్చులు విపరీతం...

Atla Taddi : అట్లతద్ది.. పదేళ్లు చేయాలట... గౌరీదేవిని ఇలా పూజిస్తే..?

09-10-2025 గురువారం ఫలితాలు - ఒత్తిళ్లకు లొంగవద్దు.. పత్రాలు అందుకుంటారు...

తర్వాతి కథనం
Show comments