Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (10:43 IST)
2025లో మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రోజులపాటు  ఆ రాశిలోనే వుండనున్నాడు. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి శుభఫలితాలున్నాయి. శని దయ వల్ల ఈ రాశులకు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ రాశుల వారికి శుభసమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాశుల వారు 2025 కింగ్ అవుతారు. 
mesham
 
ఇక ఆ రెండు రాశులేంటో చూద్దాం. మేషరాశి వారికి శనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. మేష రాశివారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఏ పనిచేసినా మీది పైచేయి ఉంటుంది.    
 
అలాగే ధనస్సు రాశివారికి కూడా 2025 బాగా కలిసొస్తుంది. ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధనాదాయం వుంటుంది. కెరీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 
Sagittarius


ఉద్యోగులకు కూడా గురుదృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. శని, గురు దృష్టి వల్ల విదేశాలకు వెళ్తారు. వీరికి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments