Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంఖువును ఇంట్లో వుంచి పూజించడం చేయొచ్చా..?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:46 IST)
దైవారాధనలో శంఖంకు అధిక ప్రాధాన్యత వుంది. శంఖువులతో చేసే అభిషేకాలతో విశేష ఫలితాలుంటాయి. శంఖువుతో శివునికి చేసే అభిషేకాలను కనులారా వీక్షించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. 
 
శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ప్రతికూల ఫలితాలు చేకూరుతాయి. సముద్రంలో నుంచి లభించే శంఖువును ఇంట వుంచడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. తెలుపు రంగుతో కూడిన సముద్ర శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ శంఖువును ఇంట్లో ఎలా పూజించాలంటే.. శంఖువును శుభ్రంగా కడిగి, దానిని పసుపు, కుంకుమతో అలంకరించి.. ఓ వెండి పాత్రలో బియ్యం పోసి దానిపై వుంచాలి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శంఖువును పాలు లేదా నీటిని పోసి పూజించడం మంచిది. 
 
శంఖువు చేతికి తగినట్లుగా పెద్దదిగా కాకుండా వుండటం మంచిది. అందుచేత శంఖువును ఇంట్లో వుంచి పూజించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments