Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంఖువును ఇంట్లో వుంచి పూజించడం చేయొచ్చా..?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:46 IST)
దైవారాధనలో శంఖంకు అధిక ప్రాధాన్యత వుంది. శంఖువులతో చేసే అభిషేకాలతో విశేష ఫలితాలుంటాయి. శంఖువుతో శివునికి చేసే అభిషేకాలను కనులారా వీక్షించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. 
 
శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ప్రతికూల ఫలితాలు చేకూరుతాయి. సముద్రంలో నుంచి లభించే శంఖువును ఇంట వుంచడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. తెలుపు రంగుతో కూడిన సముద్ర శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ శంఖువును ఇంట్లో ఎలా పూజించాలంటే.. శంఖువును శుభ్రంగా కడిగి, దానిని పసుపు, కుంకుమతో అలంకరించి.. ఓ వెండి పాత్రలో బియ్యం పోసి దానిపై వుంచాలి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శంఖువును పాలు లేదా నీటిని పోసి పూజించడం మంచిది. 
 
శంఖువు చేతికి తగినట్లుగా పెద్దదిగా కాకుండా వుండటం మంచిది. అందుచేత శంఖువును ఇంట్లో వుంచి పూజించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

తర్వాతి కథనం
Show comments