శంఖువును ఇంట్లో వుంచి పూజించడం చేయొచ్చా..?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:46 IST)
దైవారాధనలో శంఖంకు అధిక ప్రాధాన్యత వుంది. శంఖువులతో చేసే అభిషేకాలతో విశేష ఫలితాలుంటాయి. శంఖువుతో శివునికి చేసే అభిషేకాలను కనులారా వీక్షించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. 
 
శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ప్రతికూల ఫలితాలు చేకూరుతాయి. సముద్రంలో నుంచి లభించే శంఖువును ఇంట వుంచడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. తెలుపు రంగుతో కూడిన సముద్ర శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ శంఖువును ఇంట్లో ఎలా పూజించాలంటే.. శంఖువును శుభ్రంగా కడిగి, దానిని పసుపు, కుంకుమతో అలంకరించి.. ఓ వెండి పాత్రలో బియ్యం పోసి దానిపై వుంచాలి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శంఖువును పాలు లేదా నీటిని పోసి పూజించడం మంచిది. 
 
శంఖువు చేతికి తగినట్లుగా పెద్దదిగా కాకుండా వుండటం మంచిది. అందుచేత శంఖువును ఇంట్లో వుంచి పూజించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

లేటెస్ట్

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

నవంబరు 2025లో ఈ 5 రాశుల వారికి గడ్డుకాలం, ఈ పరిహారాలతో పరిష్కారం

28-10-2025 మంగళవారం దినఫలాలు - ఈ రోజు గ్రహస్థితి బాగుంది

తర్వాతి కథనం
Show comments