Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరిని, తులసిని బుధవారం పూజ చేయడం ద్వారా..?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (18:28 IST)
శ్రీ మహావిష్ణువు ఆలయానికి సాయంత్రం పూట, పరమేశ్వరుని ఆలయానికి కూడా సాయంత్రం పూట వెళ్ళటం మంచిది. అలాగే బుధవారం ఆయనను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహా విష్ణువు స్థితి కారకుడు. కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. అలాగే మహేశ్వరుడు లయకారకుడు కాబట్టి రోజు పూర్తవుతున్న సమయంలో ఆయనను అంటే సాయంత్రం పూట దర్శించుకుంటే రెట్టింపు ఫలాన్ని పొందవచ్చు. 
 
అలాగే బుధవారం రోజు తులసీ పూజ విశేష ఫలితాలను అందిస్తుంది. తులసిని ఉదయం ఏమీ తీసుకోకుండా స్వీకరించడం మంచిది. ఉదయం పూట తులసీ పూజ చేయడం, తులసీ రసాన్ని మంచినీటితో కలిపి తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, బలం, ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతగానో తోడ్పడుతుంది. మట్టిపాత్రలో నీటిని వుంచి అందులో తులసీ ఆకులను నాలుగేసి వేసి తాగడం ఆరోగ్యకరమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

తర్వాతి కథనం
Show comments