ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (17:27 IST)
ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లైనా సాయంత్రం సమయంలో ధూపం వేయడం చేయాలి. 
 
డ్రాయింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫోటోలు పెట్టాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఇంట్లో పనిచేయని ఫ్రేములు, ఫోటోలు గడియారాలు వుంచకూడదు. అపరిశుభ్రంగా ఏ ఫొటోనూ ఉంచరాదు. పగిలిన విరిగిన వస్తువులు కూడా ఉంచరాదని వాస్తు చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లు.. చంద్రబాబు ఆ ఒత్తిడికి తలొగ్గితే.. కూటమికి కష్టమే?

మగాళ్లు కూడా వీధి కుక్కల్లాంటివారు.. ఎపుడు అత్యాచారం - హత్య చేస్తారో తెలియదు : నటి రమ్య

ఏం దేశం వెళ్లిపోదాం? ఆలోచిస్తున్న ఇరాన్ ప్రజలు, ఎందుకు?

తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?

కుక్కల కంటే పిల్లుల్ని పెంచుకోమన్న సుప్రీం.. సంగారెడ్డిలో బాలుడిపై వీధికుక్కల దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Lambodara Sankashti Chaturthi: లంబోదర సంకష్టహర చతుర్థి 2026.. లంబోదరుడిని ప్రార్థిస్తే?

06-01-2026 మంగళవారం ఫలితాలు - ప్రారంభించిన పనులు మధ్యలో ఆపివేయొద్దు...

గోరింటాకు చెట్టుకు సీతమ్మకు ఏంటి సంబంధం.. గోరింటాకు చెట్టును పూజిస్తే?

05-01-2026 సోమవారం ఫలితాలు - ధనసహాయం, చెల్లింపులు తగవు...

04-01-2026 నుంచి 10-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments