వైశాఖ శని అమావాస్య.. ఇలా చేస్తే ఆ దోషాలు పరార్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:34 IST)
వైశాఖ మాసంలో శనివారం వచ్చే అమావాస్యకు విశిష్టత వుంది. ఈసారి అమావాస్య ఏప్రిల్ 30వ తేదీ శనివారం వస్తోందని, దీనిని శని అమావాస్యగా పిలవడం జరిగింది. అయితే, శని అమావాస్య రోజున జ్యోతిష్యశాస్త్రం పరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు. 
 
ఇంకా ఈ శనివారం అమావాస్య రావడంతో పక్షి, ఇతర దోషాలను తొలగించడానికి ప్రత్యేక పూజలు, దాన కార్యక్రమాలు చేస్తుంటారు. వైశాఖంలో వచ్చే శని అమావాస్య ఏప్రిల్ 29 రాత్రి 12.57 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఏప్రిల్ 30 ఆలస్యంగా మధ్యాహ్నం 1:57 గంటల వరకు కొనసాగుతుంది.  
 
ఈ రోజున శనిదోషాల నుంచి విముక్తి పొందాలంటే.. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం స్నానం చేసిన తరువాత రావి చెట్టు వద్ద పూజలు చేయాలి. అలాగే ఆలయంలో శని చాలీసాను పఠించాలి. ఆ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దానం చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యో... చిన్నారిని అన్యాయంగా చంపాసారే...

సామూహిక అత్యాచారం చేసి వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసిన కామాంధులు

ఏపీలో వున్న ప్రజలంతా ఉచిత పథకాలతో పనిలేకుండా కుబేరులవుతారు, ఎలాగంటే?

ఆ వైద్య విద్యార్థిని అర్థరాత్రి బయటకు ఎలా వెళ్లింది : సీఎం మమతా బెనర్జీ

లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

11-10-2025 Daily Astrology: గుట్టుగా మెలగండి దంపతుల మధ్య సఖ్యత?

10-10-2025 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య తొలగుతుంది.. ఖర్చులు విపరీతం...

Atla Taddi : అట్లతద్ది.. పదేళ్లు చేయాలట... గౌరీదేవిని ఇలా పూజిస్తే..?

09-10-2025 గురువారం ఫలితాలు - ఒత్తిళ్లకు లొంగవద్దు.. పత్రాలు అందుకుంటారు...

08-10-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

తర్వాతి కథనం
Show comments