Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైశాఖ శని అమావాస్య.. ఇలా చేస్తే ఆ దోషాలు పరార్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:34 IST)
వైశాఖ మాసంలో శనివారం వచ్చే అమావాస్యకు విశిష్టత వుంది. ఈసారి అమావాస్య ఏప్రిల్ 30వ తేదీ శనివారం వస్తోందని, దీనిని శని అమావాస్యగా పిలవడం జరిగింది. అయితే, శని అమావాస్య రోజున జ్యోతిష్యశాస్త్రం పరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు. 
 
ఇంకా ఈ శనివారం అమావాస్య రావడంతో పక్షి, ఇతర దోషాలను తొలగించడానికి ప్రత్యేక పూజలు, దాన కార్యక్రమాలు చేస్తుంటారు. వైశాఖంలో వచ్చే శని అమావాస్య ఏప్రిల్ 29 రాత్రి 12.57 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఏప్రిల్ 30 ఆలస్యంగా మధ్యాహ్నం 1:57 గంటల వరకు కొనసాగుతుంది.  
 
ఈ రోజున శనిదోషాల నుంచి విముక్తి పొందాలంటే.. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం స్నానం చేసిన తరువాత రావి చెట్టు వద్ద పూజలు చేయాలి. అలాగే ఆలయంలో శని చాలీసాను పఠించాలి. ఆ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దానం చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం.. నువ్వులనూనె, నల్లబెల్లం, నల్లగొడుగులను..?

22-06-202 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు...

21-06-2024 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అదృష్టం ఎవరికి?

జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పూజలు చేసే వారికి అదృష్టం వరిస్తుందట!

20-06-202 గురువారం దినఫలాలు - కపటంలేని మీ ఆలోచనలు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది...

తర్వాతి కథనం
Show comments