Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే..?

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (10:10 IST)
ఏకాదశిని నెలకు రెండుసార్లు జరుపుకుంటారు, ఇది శుక్ల పక్షం, కృష్ణ పక్షం 11వ రోజున వస్తుంది. పారణ సమయంలో ద్వాదశి తిథితో ముగుస్తుంది. విష్ణు భక్తులు వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున అపారమైన భక్తి, అంకితభావంతో ఉపవాసం ఉంటారు. ఇంకా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని 108 సార్లు జపిస్తూ వారి రోజును గడిపితే మోక్షం సిద్ధిస్తుంది.  
 
చాంద్రమానంలోని మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని "మోక్షద ఏకాదశి" అంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉండి శ్రీ హరికి ప్రార్థనలు చేస్తారు. భీష్ముడు కూడా ఈ రోజునే మరణించాడని విశ్వాసం. 
 
అందుకే ఈ ప్రత్యేక ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి చాలా శక్తివంతమైనదని కూడా నమ్ముతారు. ఇది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా శుభ్రపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 
 
భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీరంగం, తిరుపతి ఆలయాలు ఏకాదశి వేడుకలకు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందాయి. భద్రాచలంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో కూడా ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

లేటెస్ట్

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

తర్వాతి కథనం
Show comments