Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పంచాంగం: ఈ ఏడాది కష్టాలే.. ఎండలు-వర్షాలు రెండూ ఎక్కువే

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ.. విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (12:00 IST)
ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ..  విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జరగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. 
 
ఇదే సమయంలో మకరరాశిలో కుజ స్తంభన జరుగుతోందని.. కేతువును కుజుడు కలవనున్నాడు. ఈ పరిణామాలు ఈ ఏడాది అధికమైన కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ పరిణామాల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పవని, రాజకీయ మార్పులు ఏర్పడతాయి. వర్షపాతం అధికంగా నమోదవుతుందని.. ఎండలు కూడా విపరీతంగా వుంటాయని స్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments