ఉగాది పంచాంగం: ఈ ఏడాది కష్టాలే.. ఎండలు-వర్షాలు రెండూ ఎక్కువే

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ.. విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (12:00 IST)
ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ..  విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జరగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. 
 
ఇదే సమయంలో మకరరాశిలో కుజ స్తంభన జరుగుతోందని.. కేతువును కుజుడు కలవనున్నాడు. ఈ పరిణామాలు ఈ ఏడాది అధికమైన కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ పరిణామాల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పవని, రాజకీయ మార్పులు ఏర్పడతాయి. వర్షపాతం అధికంగా నమోదవుతుందని.. ఎండలు కూడా విపరీతంగా వుంటాయని స్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామపక్షం అందించారు, ఇక తమిళనాడు సీఎంగా TVK విజయ్

సింహాల గుంపుకు చుక్కలు చూపించిన పాము.. వీడియో వైరల్

ఫాస్టర్ కాదు కిరాతకుడు.. మైనర్ బాలికపై అత్యాచారం.. గర్భనిరోధక మందులిచ్చి...?

వరంగల్ జిల్లాలో పురాతన ఆలయం కూల్చివేత.. ఖండించిన బీజేపీ

ఒంగోలు వర్కర్స్ సైరన్‌కు ఆరు దశాబ్దాలు పూర్తి.. కోడి కూయడం కాస్త ఆలస్యం కావచ్చు.. కానీ?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

03-05-2026 ఆదివారం ఫలితాలు - వస్త్రప్రాప్తి - ధనలాభం.. ఖర్చులు సామాన్యం....

03-05-2026 నుంచి 09-05-2026 వరకు మీ వార ఫలితాలు

Ghee Adulteration Row: శ్రీవారి లడ్డూలో కల్తీ, భారీ లోపాలను ఎత్తిచూపిన ప్యానెల్

తర్వాతి కథనం
Show comments