Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పంచాంగం: ఈ ఏడాది కష్టాలే.. ఎండలు-వర్షాలు రెండూ ఎక్కువే

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ.. విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (12:00 IST)
ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ..  విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జరగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. 
 
ఇదే సమయంలో మకరరాశిలో కుజ స్తంభన జరుగుతోందని.. కేతువును కుజుడు కలవనున్నాడు. ఈ పరిణామాలు ఈ ఏడాది అధికమైన కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ పరిణామాల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పవని, రాజకీయ మార్పులు ఏర్పడతాయి. వర్షపాతం అధికంగా నమోదవుతుందని.. ఎండలు కూడా విపరీతంగా వుంటాయని స్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments