Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం మినప వడలు.. ఉప్పును కొనుగోలు చేస్తే?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (05:00 IST)
Devi
చేతిలో డబ్బు నిలవట్లేదంటే.. శుక్రవారం ఇలా చేయాలి. ధనం వస్తూ వుంటుంది. ఖర్చు అవుతూ వుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి రోజూ సాయంకాలం పూట వేళ దాని దగ్గర దీపం వెలిగించాలి. సోమవారం, శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి. ఇలా చేస్తే.. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసియై వుంటుంది. 
 
అలాగే శుక్రవారం పూట శ్రీ యంత్రం, కనకధార యంత్రం, కుబేర యంత్రం.. ఈ మూడింటిని ఇంట్లో పూజా స్థలంలో ఉంచి.. రోజూ పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

అలాగే ధన లాభం కలగడానికి శుక్రవారం, శనివారం సాయంత్రం సంధ్యా వేళ రెండు మినప వడలు పెద్దవి తీసుకుని.. వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించాలి. తర్వాత ఆ వడలు రావి చెట్టు కింద వుంచాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ ప్రయోగం 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ధనలాభం కలుగుతుంది. 
 
శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయాలి. ఉప్పును కాళ్ళతో తొక్క కూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఏ రోజైనా ఇవ్వకూడదు.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments