శుక్రవారం మినప వడలు.. ఉప్పును కొనుగోలు చేస్తే?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (05:00 IST)
Devi
చేతిలో డబ్బు నిలవట్లేదంటే.. శుక్రవారం ఇలా చేయాలి. ధనం వస్తూ వుంటుంది. ఖర్చు అవుతూ వుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి రోజూ సాయంకాలం పూట వేళ దాని దగ్గర దీపం వెలిగించాలి. సోమవారం, శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి. ఇలా చేస్తే.. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసియై వుంటుంది. 
 
అలాగే శుక్రవారం పూట శ్రీ యంత్రం, కనకధార యంత్రం, కుబేర యంత్రం.. ఈ మూడింటిని ఇంట్లో పూజా స్థలంలో ఉంచి.. రోజూ పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

అలాగే ధన లాభం కలగడానికి శుక్రవారం, శనివారం సాయంత్రం సంధ్యా వేళ రెండు మినప వడలు పెద్దవి తీసుకుని.. వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించాలి. తర్వాత ఆ వడలు రావి చెట్టు కింద వుంచాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ ప్రయోగం 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ధనలాభం కలుగుతుంది. 
 
శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయాలి. ఉప్పును కాళ్ళతో తొక్క కూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఏ రోజైనా ఇవ్వకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments