శుక్రవారం మినప వడలు.. ఉప్పును కొనుగోలు చేస్తే?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (05:00 IST)
Devi
చేతిలో డబ్బు నిలవట్లేదంటే.. శుక్రవారం ఇలా చేయాలి. ధనం వస్తూ వుంటుంది. ఖర్చు అవుతూ వుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి రోజూ సాయంకాలం పూట వేళ దాని దగ్గర దీపం వెలిగించాలి. సోమవారం, శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి. ఇలా చేస్తే.. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసియై వుంటుంది. 
 
అలాగే శుక్రవారం పూట శ్రీ యంత్రం, కనకధార యంత్రం, కుబేర యంత్రం.. ఈ మూడింటిని ఇంట్లో పూజా స్థలంలో ఉంచి.. రోజూ పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

అలాగే ధన లాభం కలగడానికి శుక్రవారం, శనివారం సాయంత్రం సంధ్యా వేళ రెండు మినప వడలు పెద్దవి తీసుకుని.. వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించాలి. తర్వాత ఆ వడలు రావి చెట్టు కింద వుంచాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ ప్రయోగం 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ధనలాభం కలుగుతుంది. 
 
శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయాలి. ఉప్పును కాళ్ళతో తొక్క కూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఏ రోజైనా ఇవ్వకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...

తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ

Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆలయాల నిర్మాణం కంటే.. పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించ వచ్చు కదా?

20-04-2026 సోమవారం ఫలితాలు : నిర్విరామంగా శ్రమిస్తారు.. ఖర్చులు విపరీతం...

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

తర్వాతి కథనం
Show comments