Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢమాసం ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగిస్తే..?

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (20:42 IST)
ఆషాఢమాసం పవిత్రమైనది. ఈ మాసం పూజలకు, ఉపవాసాలకు శ్రేష్ఠమైనది. ఈ మాసం నుంచి చాతుర్మాస, ఆషాఢ గుప్త నవరాత్రులు, గురు పూర్ణిమ వంటి అనేక ముఖ్యమైన రోజులున్నాయి. ఈ మాసం మొత్తం సాయంత్రం వేళ ఇంటి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. 
 
ఆషాఢంలో చేసే యాగాల ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. ఆషాడంలో పేదలకు ఉసిరి, గొడుగు, అన్నదానం చేయడం ద్వారా గొప్ప పుణ్యం లభిస్తుంది. 
 
ఈ మాసంలో శివవిష్ణువుల పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఆషాఢంలో ప్రతిరోజూ నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చేస్తే సమస్త దోషాలు తొలగి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ మాసంలో వీరికి.. తామరపువ్వులు, ఎర్రటి పువ్వులు సమర్పించడం ద్వారా సర్వం సిద్ధిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేవ్ పార్టీలో దొరికిన హీరోయిన్ తరహాలో పారిపోయిన విడదల రజినీ!! (Video)

దసరా పండగ రాకుండానే సంక్రాంతి రైళ్లలో బెర్తులన్నీ ఫుల్!

ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. వివరాలు సేకరించండి.. రేవంతన్న

పవన్‌కు నటించడం కూడా రాలేదు.. బాబు యాక్షన్ సూపర్: జగన్ సెటైర్లు (video)

ఒకే ఇంట్లో వందలాది పాములు.. ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-09-2024 బుధవారం దినఫలితాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

10-09-24 మంగళవారం దినఫలాలు - చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు...

09-09-24 సోమవారం దినఫలాలు - భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు ఫలిస్తాయి...

09-09-2024.. 999.. ఈ రోజున గ్లాసుడు నీటితో ఇలా చేస్తే..?

"దురంత్ దేవ్" అని 108 సార్లు పలికితే చాలు.. కష్టాలన్నీ పరార్!

తర్వాతి కథనం
Show comments