Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనరాబడి.. ఆదాయం కోసం.. మహిళలు ఎడమచేతిలో?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (18:42 IST)
ధనరాబడి, ఆదాయం కోసం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అవేంటంటే..? ఆవు మూత్రాన్ని రోజూ స్నానం చేసే నీటిలో ఒక గ్లాసు పోసుకుని స్నానం చేయడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
45 రోజుల పాటు గోవు మూత్రాన్ని ఇంటిల్లపాది చల్లుతూ శుభ్రం చేసకుంటే.. ఆదాయం వుంటుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. శుభ ఫలితాలు వుంటాయి. పెసళ్లను నీటిలో నానబెట్టి.. అందులో బెల్లం కలిపి మరుసటి రోజు పక్షులకు ఆహారం పెడితే.. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ధన రాబడి వుంటుంది. మహిళలు ఎప్పుడూ తమ ఎడమ చేతిలో వెండి ఉంగరాలను ధరించడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
అలాగే ఆవు పెరుగును శరీరం మొత్తం రాసుకుని.. స్నానం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. పెసళ్లను ఓ పచ్చని సంచిలో మూటకట్టి... నిద్రించేటప్పుడు తలదిండు కింద వుంచి నిద్రించి.. మరుసటి రోజు ప్రవహించే నీటిలో వదలడం ద్వారా.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

లేటెస్ట్

భార్యను బాధపెట్టేవాడు ఏమవుతాడు? గరుడ పురాణంలో ఏముంది?

కల్కి జయంతి: కల్కి రాకతో కలియుగం అంతం.. సత్యయుగం ప్రారంభం అవుతుందట

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

తర్వాతి కథనం
Show comments