Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనరాబడి.. ఆదాయం కోసం.. మహిళలు ఎడమచేతిలో?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (18:42 IST)
ధనరాబడి, ఆదాయం కోసం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అవేంటంటే..? ఆవు మూత్రాన్ని రోజూ స్నానం చేసే నీటిలో ఒక గ్లాసు పోసుకుని స్నానం చేయడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
45 రోజుల పాటు గోవు మూత్రాన్ని ఇంటిల్లపాది చల్లుతూ శుభ్రం చేసకుంటే.. ఆదాయం వుంటుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. శుభ ఫలితాలు వుంటాయి. పెసళ్లను నీటిలో నానబెట్టి.. అందులో బెల్లం కలిపి మరుసటి రోజు పక్షులకు ఆహారం పెడితే.. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ధన రాబడి వుంటుంది. మహిళలు ఎప్పుడూ తమ ఎడమ చేతిలో వెండి ఉంగరాలను ధరించడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
అలాగే ఆవు పెరుగును శరీరం మొత్తం రాసుకుని.. స్నానం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. పెసళ్లను ఓ పచ్చని సంచిలో మూటకట్టి... నిద్రించేటప్పుడు తలదిండు కింద వుంచి నిద్రించి.. మరుసటి రోజు ప్రవహించే నీటిలో వదలడం ద్వారా.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

తర్వాతి కథనం
Show comments