Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలట.. ఉప్పును కాళ్లతో..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (15:53 IST)
Milk
ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల ధననష్టం. అంతేకాదు.. పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. అలాగే  అరటిపండును తినగానే మజ్జిగ తీసుకోకూడదు. నదీ, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే వీపును తుడుచుకోవాలి.
 
శరీరంలో అన్ని భాగాలకంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు. రాత్రిపూట చంద్రుడిని, నక్షత్రాలను కొద్ది చూస్తే కంటి దృష్టి శక్తి పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. 
 
ఇంకా ఉప్పును కాళ్లతో తొక్కకూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు.  అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఉప్పు శనీశ్వరుని సంకేతం. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుడి అంశగానూ, యమధర్మరాజు సంకేతంగా చెప్పేవారు. 
 
అలా చెప్పడం వల్ల ఉప్పును చేబదులు అడిగే వారు కాదు. తస్కరించే వారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమమైన మార్గమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments