Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలట.. ఉప్పును కాళ్లతో..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (15:53 IST)
Milk
ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల ధననష్టం. అంతేకాదు.. పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. అలాగే  అరటిపండును తినగానే మజ్జిగ తీసుకోకూడదు. నదీ, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే వీపును తుడుచుకోవాలి.
 
శరీరంలో అన్ని భాగాలకంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు. రాత్రిపూట చంద్రుడిని, నక్షత్రాలను కొద్ది చూస్తే కంటి దృష్టి శక్తి పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. 
 
ఇంకా ఉప్పును కాళ్లతో తొక్కకూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు.  అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఉప్పు శనీశ్వరుని సంకేతం. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుడి అంశగానూ, యమధర్మరాజు సంకేతంగా చెప్పేవారు. 
 
అలా చెప్పడం వల్ల ఉప్పును చేబదులు అడిగే వారు కాదు. తస్కరించే వారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమమైన మార్గమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments