Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో తడిపిన పసుపును నుదుట ధరిస్తే..

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:18 IST)
Varaha lakshmi swamy
గురుబలం కోసం.. వివాహం ఆలస్యమయ్యే వారు.. పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం మంచిది. అలాగే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు, ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శని, శుక్రవారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే నరఘోషను దూరం చేసుకోవాలంటే.. దిష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. నరఘోష ఈర్ష్యా నివారక సూక్తంను ప్రతిరోజు ఉదయాన్నే, లేకుంటే ప్రదోష కాలంలో 11 సార్లు పఠించాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. 
 
సూక్తమంత్రం
అధర్వ రుషిః అనుష్ఠుప్ ఛందః
అదో యత్తేహృది శ్రితం మనస్కం 
పతయిష్టుకం..
తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృతేరివ !!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments