Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో తడిపిన పసుపును నుదుట ధరిస్తే..

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:18 IST)
Varaha lakshmi swamy
గురుబలం కోసం.. వివాహం ఆలస్యమయ్యే వారు.. పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం మంచిది. అలాగే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు, ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శని, శుక్రవారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే నరఘోషను దూరం చేసుకోవాలంటే.. దిష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. నరఘోష ఈర్ష్యా నివారక సూక్తంను ప్రతిరోజు ఉదయాన్నే, లేకుంటే ప్రదోష కాలంలో 11 సార్లు పఠించాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. 
 
సూక్తమంత్రం
అధర్వ రుషిః అనుష్ఠుప్ ఛందః
అదో యత్తేహృది శ్రితం మనస్కం 
పతయిష్టుకం..
తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృతేరివ !!

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments