Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

సెల్వి
మంగళవారం, 29 జులై 2025 (14:53 IST)
Lord Muruga
ప్రతి నెలా శుక్లపక్షం షష్ఠి రోజున స్కంధ షష్ఠిని జరుపుకుంటారు. ఈ రోజున కార్తీకేయ స్వామి ఆరాధన చేస్తారు. కార్తీకేయుడు దేవతల సేనాధిపతి. కార్తీకేయుడిని స్కంధ షష్ఠి రోజున పూజించడం ద్వారా జాతకంలోని సర్వ దోషాలు తొలగిపోతాయి. 
 
స్కంద షష్ఠి రోజున పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల కార్తీకేయుని ఆశీస్సులతో పాటు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికి, కుజ దోష నివారణకు కార్తీకేయుడిని ఆరాధించడం ఉత్తమం. స్కంధ పంచమి, స్కంధ షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత కార్తీకేయ స్వామిని పూజిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది. 
 
అలాగే ఎవరి జాతకంలో అయినా నాగ దోషం, కాల సర్ప దోషం, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యమవుతుంటే స్కంద షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత కార్తీకేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, స్వామి వారికి కళ్యాణం లేదా హోమం చేయిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
 
స్కంధ షష్టి రోజున పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి, మోక్షానికి మార్గం పొందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

తర్వాతి కథనం
Show comments