Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం మాత్రమే రావిచెట్టును తాకాలట.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:07 IST)
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించాలి. అలాగే రావి చెట్టును ప్రతి నిత్యం పూజించే వారికి దారిద్ర్యం తొలగిపోతుంది. అందుకే దేవాలయాల్లో వుండే రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. 
 
మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సంతానయోగం కలుగుతుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు చెప్తున్నారు. 
 
ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితాలుంటాయని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. రావిచెట్టు దేవతా వృక్షంగా పరిగణింబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన

Hyderabad rains: టీజీఎస్సార్టీసీ ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాకపోకల్లో మార్పులు (video)

రెండు కాళ్లు పైకెత్తి పందిని కొట్టినట్లు కొట్టారు: RRR గురించి కామినేని వ్యాఖ్యలు వైరల్ (video)

Musi: తెలంగాణలో భారీ వర్షాలు - మూసీ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తేస్తే పరిస్థితి?

Lord Vitthal snake: పాము దర్శనంలో విట్టల్ దర్శనం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Wedding Day: వివాహం జరుగుతుండగా.. వర్షం పడితే మంచిదేనా?

TTD: ఒంటిమిట్టలో ప్రపంచంలోనే ఎత్తైన 600 అడుగుల శ్రీరామ విగ్రహం

25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

36 Lakh Laddus : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు- 36 లక్షల లడ్డూల తయారీ

తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు భారత్‌లో తొలి ఏఐ కమాండ్ సెంటర్

తర్వాతి కథనం
Show comments