Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి రోజున బియ్యం పిండిని అభిషేకానికి ఇస్తే...

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (16:04 IST)
పరాశక్తి అనుగ్రహం పొందాలంటే నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. మహా శివుడి అనుగ్రహం కోసం మహా శివరాత్రి రోజున జాగరణ చేయడం ద్వారా, ఆయన్ని పూజించడం సర్వశుభాలు చేకూరుతాయి. శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జరిగే అభిషేకాలు, ఆరాధనలో పాల్గొనాలి. ఈ రోజు జరిగే ఆరాధనల్లో పాల్గొనడం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుందని ఆధ్మాత్మిక పండితులు అంటున్నారు.
 
శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఈశ్వరుడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. శివరాత్రి రోజున స్వామి వారికి అభిషేకాలు చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పంచకవ్యం, పంచామృతం, విభూతి, పచ్చకర్పూరం, చందనం, బియ్యంపిండి అభిషేకానికి ఇవ్వడం ఈతిబాలను తొలగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

తర్వాతి కథనం
Show comments