Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరత్ పూర్ణిమ రోజున ఏం చేస్తే పుణ్యం.. తెలుసా?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:26 IST)
శరత్ పూర్ణిమ తిథి ప్రకారం, అక్టోబర్ 17వ తేదీన పౌర్ణమిని జరుపుకుంటారు. కానీ 16 అక్టోబర్ 2024 బుధవారం నాడు రాత్రి 8:40కి పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 17 అక్టోబర్ 2024 పూర్ణిమ తిథి 4:55కి ముగుస్తుంది. 
 
ఈ రోజున చంద్రోదయ సమయంలో చంద్రుడికి నీటిని సమర్పించాలి. ఏదైనా ఆలయానికి వెళ్లి నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా పెరుమాళ్ల ఆలయంలో జరిగే గరుడ సేవలో పాల్గొనడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
ఇంకా లక్ష్మీదేవి, శ్రీ విష్ణుమూర్తికి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే పంచభూత స్థలాల్లో ఒకటైన అరుణాచలేశ్వరం వెళ్లవచ్చు. 
 
ఈ రోజున అరుణాచల శివుడిని దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments