శరత్ పూర్ణిమ... చంద్రకాంతిలో పాయసాన్ని నైవేద్యంగా..?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (17:20 IST)
శరత్ పూర్ణిమ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవ జీవితానికి రెండు ముఖ్యమైన అంశాలు చాలా అవసరం. మనస్సు, నీరు రెండింటినీ చంద్రుడు నియంత్రికగా భావిస్తారు. ఈ రోజున, చంద్రుని కాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆటుపోట్లపై సహజ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 
 
చంద్రుడు ఉత్పత్తి చేసే ఈ ప్రత్యేక ప్రభావం వల్ల సముద్రంలో అలల హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. సముద్రం మాత్రమే కాకుండా, చంద్రుని సానుకూల ప్రభావాలు మానవ శరీరంలో అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తాయి.
 
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రోజున వేద చంద్ర పూజ చేయడం, శివలింగానికి పాలు, నీరు సమర్పించడం వంటివి చేస్తే ఈతి బాధలుండవు. జీవితంలో సానుకూల ఫలితాలు వుంటాయి. అలాగే పాయసాన్ని చంద్రునికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అది అమృతంగా పరిగణింపబడుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  
 
అందుకే పౌర్ణమి రోజున చంద్రకాంతిలో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా.. దానిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

అన్నీ చూడండి

లేటెస్ట్

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?

తర్వాతి కథనం
Show comments