Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం శ్రీవారిని పూజించడం మరిచిపోవద్దు..

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:13 IST)
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషం కూడా పోతుంది. అయితే శని దోషం పోవాలంటే కచ్చితంగా ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదే ఒకవేళ మహిళలకి వీలుకానప్పుడు ఆ వారం పూజ చేయలేకపోయినా మరుసటి వారం చేయొచ్చు.  
 
శనివారం నాడు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా చేసుకుని, స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీలా చేసుకోవాలి. దానిలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి.
 
ఆరోజు భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది అని పురాణాలు చెబుతున్నాయి. అలానే శనివారం నాడు ఆవునేతితో కానీ నువ్వుల నూ నెతో కానీ దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు పొందచ్చు. 
 
శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. కాబట్టి ఇలా ఈ విధంగా ఏడు వారాల పాటు ఏడుకొండలవాడిని పూజిస్తే ఎలాంటి సమస్యలనైనా బయటపడొచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments