Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం శ్రీవారిని పూజించడం మరిచిపోవద్దు..

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:13 IST)
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషం కూడా పోతుంది. అయితే శని దోషం పోవాలంటే కచ్చితంగా ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదే ఒకవేళ మహిళలకి వీలుకానప్పుడు ఆ వారం పూజ చేయలేకపోయినా మరుసటి వారం చేయొచ్చు.  
 
శనివారం నాడు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా చేసుకుని, స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీలా చేసుకోవాలి. దానిలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి.
 
ఆరోజు భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది అని పురాణాలు చెబుతున్నాయి. అలానే శనివారం నాడు ఆవునేతితో కానీ నువ్వుల నూ నెతో కానీ దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు పొందచ్చు. 
 
శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. కాబట్టి ఇలా ఈ విధంగా ఏడు వారాల పాటు ఏడుకొండలవాడిని పూజిస్తే ఎలాంటి సమస్యలనైనా బయటపడొచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments