సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలు సమర్పించి.. ఇలా చేస్తే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (20:06 IST)
సాయిబాబాను గురువుగా భావించే వారు చాలామంది ఉన్నారు. గురువుకు ప్రీతికరమైన రోజున గురువారం ఉపవాసం ఉంటారు. తొమ్మిది వారాల పాటు గురువారం రోజున సాయిబాబాను స్మరించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉదయం లేదా సాయంత్రం సాయిబాబా చిత్రం ముందు శుభ్రమైన పలకపై పసుపు గుడ్డను పరిచి, దానిపై సాయిబాబా చిత్రపటాన్ని వుంచి పసుపు కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. 
 
బాబాకి ఇష్టమైన పసుపు పువ్వులను సమర్పించడం మంచిది. ఆపై నేతి దీపం వెలిగించి బాబా చరితను పఠించడం చేయొచ్చు. సాయిబాబాకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. కొబ్బరికాయతో పాటు తీపి పండ్లను, కలకండను సమర్పించి పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments