Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలు సమర్పించి.. ఇలా చేస్తే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (20:06 IST)
సాయిబాబాను గురువుగా భావించే వారు చాలామంది ఉన్నారు. గురువుకు ప్రీతికరమైన రోజున గురువారం ఉపవాసం ఉంటారు. తొమ్మిది వారాల పాటు గురువారం రోజున సాయిబాబాను స్మరించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉదయం లేదా సాయంత్రం సాయిబాబా చిత్రం ముందు శుభ్రమైన పలకపై పసుపు గుడ్డను పరిచి, దానిపై సాయిబాబా చిత్రపటాన్ని వుంచి పసుపు కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. 
 
బాబాకి ఇష్టమైన పసుపు పువ్వులను సమర్పించడం మంచిది. ఆపై నేతి దీపం వెలిగించి బాబా చరితను పఠించడం చేయొచ్చు. సాయిబాబాకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. కొబ్బరికాయతో పాటు తీపి పండ్లను, కలకండను సమర్పించి పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments