Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుక్రమ దోషాలను తొలగించే రుషి పంచమి.. పూజ ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:40 IST)
Rishi Panchami
ఋషి పంచమి లేదా రిషి పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది.  
 
అఖండ సౌభాగ్యం కోసం రుషి పంచమి రోజున వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. 
Rishi Panchami


ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, దాని ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజున సప్త ఋషులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లతో అభిషేకం చేయాలి. ఆపై పూజ చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments