Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుక్రమ దోషాలను తొలగించే రుషి పంచమి.. పూజ ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:40 IST)
Rishi Panchami
ఋషి పంచమి లేదా రిషి పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది.  
 
అఖండ సౌభాగ్యం కోసం రుషి పంచమి రోజున వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. 
Rishi Panchami


ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, దాని ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజున సప్త ఋషులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లతో అభిషేకం చేయాలి. ఆపై పూజ చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు ప్రహరీ గోడపై చిరుతపులి పరుగులు (video)

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. సీఎం రేవంత్ రాజకీయ క్రీడలో భాగమంటున్న కవిత

వైఎస్ఆర్ కడప జిల్లా బాగానే వుంది, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అయితే బహుబాగు: వైఎస్ షర్మిల

Roja: చంద్రబాబు అధికారంలోకి వచ్చింది అప్పులు, అరచకాలకు పెంచడానికే: రోజా

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

తర్వాతి కథనం
Show comments