ఆ ఒక్క పని చేస్తే చాలు... నరఘోష పీడ విరగడైపోతుంది (Video)

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (21:12 IST)
నరఘోష. అంటే ఒకరు ఉన్నతిని చూసి మరొకరు బాధపడటం.. కొన్నిచోట్ల పెద్దలు చెప్పినట్లుగా ఏడవడం. ఇలా ఒకరు వృద్ధి చెందుతుంటే ఇరుగుపొరుగు లేదా బంధువుల్లో కొందరు అసూయ, ద్వేషంతో ఏడవడం వల్ల నరఘోష ఏర్పడుతుందనీ, దానివల్ల కుటుంబంలో వారికి కష్టనష్టాలు సంభవిస్తాయని పెద్దలు చెపుతుంటారు. ఈ నరఘోషను వదిలించుకునేందుకు చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడం, దిష్టి వినాయకుడు ఫోటోలు పెట్టుకోవడం చేస్తుంటారు.
 
ఐతే వీటితో పాటుగా ఇంకొక్క పని చేస్తే నరఘోష అనేది పటాపంచలవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఆ పని ఏమిటంటే.. బంగాళా దుంపలు తీసుకుని వాటిని కాస్త ఉడికించి ఆ తర్వాత వాటి తొక్కు తీయాలి. అలా తీసిన ఆ బంగాళా దుంపలను సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు గోవుకి పెట్టాలి. ఇలా ఆదివారం లేదా గురువారం చేయాలి. నెలకి ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. నరఘోష పీడ విరగడైపోతుంది.
 
ఐతే ఆవుకి బంగాళా దుంపలు పెట్టేనాడు ఇంట్లో నాన్-వెజ్ చేయకుండా వుంటే మంచిది. ఇలా గోవుకి బంగాళా దుంపలు పెట్టడం వల్ల మేలు జరుగుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments