Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి.. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు.. ధనానికి లోటు లేకుండా?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (19:05 IST)
మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగునిచ్చే తేజోమూర్తి అయిన సూర్యభగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు. రథసప్తమి రోజున చేసే స్నానం, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధికఫలాన్ని ఇస్తాయని పురాణాలూ చెపుతున్నాయి.
 
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు. సూర్యునికి ఈ రోజున నేతితో దీపం వెలిగించడం.. ఎర్రటి పువ్వులను సమర్పించడం చేయాలి. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments