పౌర్ణమి రోజున ఇలా చేస్తే అప్పులు తీరిపోతాయి.. తెలుసా?

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (13:15 IST)
పౌర్ణమి రోజున ఇలా చేస్తే అప్పులు తీరిపోతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాధారణంగా ప్రతిరోజు చేసే పూజల కంటే అన్ని మాసాల్లో వచ్చే పౌర్ణమి, అమావాస్య వంటి విశేష రోజుల్లో చేసే పూజలకు ఎక్కువ శక్తి వుంటుంది.
 
అది కూడా ప్రత్యేకంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేయడం, దీపారాధన చేయడం, పూజలు చేయడం ద్వారా సుభిక్షం చేకూరుతుంది. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. కాబట్టి, పౌర్ణమి రోజున వ్రతం చేయడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి. ప్రతి పౌర్ణమి వ్రతాన్ని ఆచరించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
ప్రత్యేకించి, పౌర్ణమి రోజున వ్రతం ద్వారా తీరని అప్పుల సమస్య తీరుతుంది. సంపదను పెంచుతుంది. వివాహ యోగం లభిస్తుంది. పౌర్ణమి రోజున మహా త్రిపురసుందరిని పూజించాలి. పౌర్ణమి రోజున అంబికను పూజించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
ఈమెతో నేతితో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల సర్వ శుభాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments