ధనుర్మాస ప్రారంభం... గురు ప్రదోషం.. ఏం చేయాలి?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (11:32 IST)
ధనుర్మాస ప్రారంభం. ఈ రోజు గురు ప్రదోషం. భగవంతుడిని ప్రతీరోజూ స్తుతించడం ఉత్తమమే. అయినప్పటికీ పాపాలు హరించుకుపోవాలంటే.. పుణ్యఫలం చేకూరాలంటే శుభసమయం, శుభదినాలు, కొన్ని తిథుల్లో మహాశివుడిని పూజించడం చేయాలి. అలాంటి వాటిలో తృతీయ తిథి.. ప్రదోషం మహిమాన్వితమైంది. 
 
గురువారం వచ్చే ఈ ప్రదోషం రోజున సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు శివాలయంలో మహేశ్వరుడిని స్తుతించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శివాలయానికి వెళ్ళి మౌనంగా కూర్చుని మహేశుడిని పూజించడం స్తుతించడం ద్వారా సకల పాపాలు హరించుకుపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
పుణ్యఫలం చేకూరుతుంది. భారీ ఎత్తున భక్తులుండే ఆలయాల్లో కాకుండా ప్రశాంతంగా వుండే శివాలయాలకు వెళ్లి...
 
"సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః || 
భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః" అనే మంత్రంతో 108 సార్లు శివుడిని స్తుతించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో భారీగా తగ్గిన దరఖాస్తులు

అన్నీ చూడండి

లేటెస్ట్

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments