నేడు నిర్జల ఏకాదశి.. భీముడు ఆచరించిన ఉపవాస వ్రతం.. నీటిని దానం చేస్తే..?

Webdunia
బుధవారం, 31 మే 2023 (11:41 IST)
నేడు నిర్జల ఏకాదశి. భీముడు స్వయంగా ఆచరించిన ఉపవాసం కనుక భీమ ఏకాదశిగానూ జరుపుకుంటారు. ఈ రోజు నీటిని దానం చేసిన వారికి కోటి పుణ్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
ఈ మహిమాన్వితమైన రోజున పేదవారికి నీటిదానం చేయాలి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలాలు, వివిధ దానాల ఫలాలు లభిస్తాయి. అంతేగాకుండా పుణ్య ఫలం చేకూరుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు తమ పాపాల నుండి విముక్తులవుతారు. 
 
ఇంకా వారి పూర్వీకులు కూడా వంద తరాల పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే ఈ రోజున నారాయణ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భాగం కావడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

లేటెస్ట్

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments