Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రుల్లో పంచమి తిథి.. లలితా సుందరీ దేవిని పూజిస్తే?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:36 IST)
నవరాత్రులలో దుర్గామాతను తొమ్మిది అవతారాల్లో పూజిస్తాం. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. ఇక ఈ రోజు 30వ తేదీ ఐదో రోజు.. అమ్మవారికి అంత్యంత ప్రీతకరమైన రోజుల్లో ఒకటి.
 
పంచమి రోజున కనక దుర్గ తల్లి.. లలితా సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి కుంకమ, ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. దద్ధోజనం కేసరిబాత్‌ నైవేద్యంగా పెట్టాలి. 
 
ఎందుకంటే సకల కార్యసిద్ధికి ఈ నైవేద్యాన్ని పెట్టాలని పండితులు చెబుతారు. ఈ రోజున వైష్ణవీ దేవిని, వరాహి మాతను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

లేటెస్ట్

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

తర్వాతి కథనం
Show comments