Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-09-2024 మధ్య అష్టమి.. కాలభైరవుడిని, శివుడిని పూజిస్తే?

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:31 IST)
పితృ పక్ష శ్రాద్ధాన్ని పాటించడం  పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే శ్రాద్ధం చేయడం వల్ల మరణించిన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. మధ్య అష్టమి కూడా అలాంటిదే. ఈ రోజున పితరులకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే వంశాభివృద్ధి, సంతాన భాగ్యం కలుగుతుంది. 
 
ఈ రోజును పితరులకు అంకితం చేస్తారు. భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథిన వచ్చే ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే.. పితృదోషాలు తొలగిపోతాయి. అలాంటి ఈ మధ్య అష్టమి సెప్టెంబర్ 24న వస్తుంది.
 
 ఈ మధ్యాష్టమి నాడు, సూర్యుడు ఉదయం 6:20 నుండి సాయంత్రం 6:17 గంటలకు అస్తమించే వరకు కనిపిస్తాడు. చంద్రుడు రాత్రి 11:24 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 12:46 గంటలకు అస్తమిస్తాడని అంచనా. 
 
పితృ పక్ష కాలంలోని అన్ని రోజులలో చేసే ఆచారాల మాదిరిగానే ఈ రోజున కూడా పిండప్రదానం చేస్తారు. తర్పణాలు ఇస్తారు. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా, మధ్యాష్టమి రోజున, భక్తులు శివుని దైవానుగ్రహాన్ని కోరుతూ పూజిస్తారు. అలాగే కాలభైరవునికి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments