Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-09-2024 మధ్య అష్టమి.. కాలభైరవుడిని, శివుడిని పూజిస్తే?

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:31 IST)
పితృ పక్ష శ్రాద్ధాన్ని పాటించడం  పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే శ్రాద్ధం చేయడం వల్ల మరణించిన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. మధ్య అష్టమి కూడా అలాంటిదే. ఈ రోజున పితరులకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే వంశాభివృద్ధి, సంతాన భాగ్యం కలుగుతుంది. 
 
ఈ రోజును పితరులకు అంకితం చేస్తారు. భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథిన వచ్చే ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే.. పితృదోషాలు తొలగిపోతాయి. అలాంటి ఈ మధ్య అష్టమి సెప్టెంబర్ 24న వస్తుంది.
 
 ఈ మధ్యాష్టమి నాడు, సూర్యుడు ఉదయం 6:20 నుండి సాయంత్రం 6:17 గంటలకు అస్తమించే వరకు కనిపిస్తాడు. చంద్రుడు రాత్రి 11:24 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 12:46 గంటలకు అస్తమిస్తాడని అంచనా. 
 
పితృ పక్ష కాలంలోని అన్ని రోజులలో చేసే ఆచారాల మాదిరిగానే ఈ రోజున కూడా పిండప్రదానం చేస్తారు. తర్పణాలు ఇస్తారు. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా, మధ్యాష్టమి రోజున, భక్తులు శివుని దైవానుగ్రహాన్ని కోరుతూ పూజిస్తారు. అలాగే కాలభైరవునికి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. చిన్నపిల్లాడిపై దాడి.. అమ్మ ఎలా కాపాడిందంటే? (Video)

శ్రీవారి లడ్డూలో ఏమైనా కలిపివుంటే నేను.. నా కుటుంబం సర్వనాశనమైపోతాం... భూమన (Video)

ఫ్రిడ్జ్‌లో మహిళ శరీర అవశేషాలు.. ఒకే వ్యక్తి చంపాడా? ఎందుకు? ఆ వ్యక్తి ఎవరు?

లడ్డూ వివాదం.. స్వరూపానంద స్వామి ఎక్కడికెళ్లారో... మౌనం ఎందుకు?

ముంబై నటి జైత్వానీపై అక్రమ కేసు : రిమాండ్ రిపోర్టులో ఐపీఎస్‌ల పేర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-09-2004 నుంచి 28-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

22-09-2024 ఆదివారం దినఫలితాలు : దైవదీక్షలు స్వీకరిస్తారు...

సంకష్టహర చతుర్థి పూజలో గరిక తప్పనిసరి.. అప్పులు పరార్

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

21-09-2024 శనివారం దినఫలితాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు..

తర్వాతి కథనం
Show comments