Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే?

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (11:24 IST)
కార్తీక త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి. కార్తీక శనివారం శివునికి రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కార్తీక శనివారం గోవింద నామాలు వినడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
 
కార్తీక శనివారం చేసే శివ పూజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. అప్పులు తీరిపోయేలా చేస్తుంది. ఆదాయాన్నిస్తుంది. ఈతిబాధలను దరిచేరనివ్వదు. 
 
శనివారం గోవిందునికి అర్చన చేయడం.. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయాలు, విష్ణు ఆలయాలను సందర్శించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

అన్నీ చూడండి

లేటెస్ట్

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

తర్వాతి కథనం
Show comments