Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే?

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (11:24 IST)
కార్తీక త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి. కార్తీక శనివారం శివునికి రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కార్తీక శనివారం గోవింద నామాలు వినడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
 
కార్తీక శనివారం చేసే శివ పూజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. అప్పులు తీరిపోయేలా చేస్తుంది. ఆదాయాన్నిస్తుంది. ఈతిబాధలను దరిచేరనివ్వదు. 
 
శనివారం గోవిందునికి అర్చన చేయడం.. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయాలు, విష్ణు ఆలయాలను సందర్శించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments