కార్తీక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే?

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (11:24 IST)
కార్తీక త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి. కార్తీక శనివారం శివునికి రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కార్తీక శనివారం గోవింద నామాలు వినడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
 
కార్తీక శనివారం చేసే శివ పూజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. అప్పులు తీరిపోయేలా చేస్తుంది. ఆదాయాన్నిస్తుంది. ఈతిబాధలను దరిచేరనివ్వదు. 
 
శనివారం గోవిందునికి అర్చన చేయడం.. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయాలు, విష్ణు ఆలయాలను సందర్శించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: బాలయ్య మద్యం మత్తులో అసెంబ్లీలో మాట్లాడారు.. వైఎస్ జగన్ ఫైర్ (video)

వైఎస్ వివేకా హత్య కేసు : అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి : వైఎస్ సునీత

World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments