Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలాష్టమి.. పచ్చిమిర్చి, ఆవనూనె దానం చేస్తే?

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (15:07 IST)
Kalabhairav Jayanti
కాలాష్టమి రోజున శని లేదా రాహు కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తే మీకు శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు పెండింగ్ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ రోజున కాలభైరవ పూజ చేయడం ద్వారా భయాలను పోగొట్టుకోవచ్చు. 
 
కాలాష్టమి రోజున భైరవ దేవాలయంలో పచ్చిమిర్చి, ఆవనూనె, కొబ్బరి, శెనగలు దానం చేయాలి. కాలాష్టమి రోజున, భైరవుని చిత్రం లేదా విగ్రహం ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి, శ్రీకాల భైరవ అష్టకం పఠించాలి. 
 
కాలాష్టమి రోజున తీపి రొట్టెలను కాల భైరవుని వాహనంగా పేర్కొన్న నల్ల కుక్కకు తినిపించాలి. నల్ల కుక్క అందుబాటులో లేకుంటే ఏ కుక్కకైనా రోటీ తినిపిస్తే శని, కేతు దోషాలు తొలగిపోతాయి. 
 
కాలాష్టమి రోజు పొరపాటున కూడా కుక్కలను హింసించకండి. కాలాష్టమి రోజున కాల భైరవుడిని, దుర్గాదేవిని, శివుడిని పూజించడం ద్వారా భక్తుల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments