Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jyeshtha Amavasya 2021: సూర్యునికి ఎర్రటి పువ్వులు, రాగి కుండలో ..?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (10:55 IST)
జ్యేష్ఠ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈసారి జూన్ 10న అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం చేస్తారు. ఈ రోజునే శని జయంతి అని కూడా పిలువబడుతోంది. ఈ రోజున చేసే పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. అదే రోజు పితృదేవతలను పూజించడం ద్వారా వారికి మోక్షం సిద్ధిస్తుంది. 
 
జ్యేష్ఠ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. నదికి వెళ్ళలేకపోతే, స్నానపు నీటిలో కొద్దిగా గంగా నీరు కలపండి. నీరు, అక్షత మరియు ఎర్రటి పువ్వులను ఒక రాగి కుండలో వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం అర్పించండి. పితృదేవతల కోసం ఉపవసించండి. పేదలకు దానం చేయండి. 
 
సాధారణంగా పౌర్ణమి రోజున వటసావిత్రిని పూజిస్తారు. అదే రోజు, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఇదే రోజున శని జయంతిని జరుపుకుంటారు. శని అదే రోజున జన్మించాడు. శని జయంతిని ఆరాధిస్తే, శని లోపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అదే రోజున పూజలు చేస్తే, అది విశేష ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments