కార్తీక మాసం రెండో సోమవారం.. తిలాదానం చేస్తే.. దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (10:28 IST)
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాలు శివ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. 
 
ఈ రోజున ఉపవాసం వుంటే సర్వశుభాలు చేకూరుతాయి. ఈ నెల రోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకు ఒక అధ్యయనం వంతున చదవడం, వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కార్తీక మాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన వంటివి జరపాలి. 
 
కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపనాశం, మోక్ష ప్రాప్తి చేకూరుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే సోమవారం పూట చేసే జపాలు, దానాలు విశిష్ఠ ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసం సాయంత్రం పూట ఆలయంలో దీపం పెట్టాలి. 
 
కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసం గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసీ తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెప్తారు. మంత్రాలు, జపాలు కూడా తెలియని వాళ్లు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments