Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుళ్లకు అరటి పండును నైవేద్యంగా పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి న

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:54 IST)
అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి నైవేద్యంగా పెట్టితే అప్పులు బాధలు తొలగిపోయి రావలసిన ధనం చేకూరుతుంది. అంతేకాకుండా శుభకార్యాలకు కావలసిన నగదు త్వరలోనే చేతికందుతుంది.
 
కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు సంతోషంగా జరుగుతాయి. పై అధికారుల నుండి ఎటువంటి సమస్యలు రావు. సపోటా పండును నైవేద్యంగా పెళ్ళి కార్యక్రమాలు వేగవంతంగా జరిగిపోతాయి. పెడితే ఎటువంటి సమస్యలైన తొలగిపోతాయి. కమలాపండును నైవేద్యంగా పెడితే మీరు చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments