Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుళ్లకు అరటి పండును నైవేద్యంగా పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి న

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:54 IST)
అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి నైవేద్యంగా పెట్టితే అప్పులు బాధలు తొలగిపోయి రావలసిన ధనం చేకూరుతుంది. అంతేకాకుండా శుభకార్యాలకు కావలసిన నగదు త్వరలోనే చేతికందుతుంది.
 
కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు సంతోషంగా జరుగుతాయి. పై అధికారుల నుండి ఎటువంటి సమస్యలు రావు. సపోటా పండును నైవేద్యంగా పెళ్ళి కార్యక్రమాలు వేగవంతంగా జరిగిపోతాయి. పెడితే ఎటువంటి సమస్యలైన తొలగిపోతాయి. కమలాపండును నైవేద్యంగా పెడితే మీరు చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments