మంగళవారం హనుమంతునికి సింధూరం.. నాగవల్లి దళాలతో?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (05:00 IST)
మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజలు చేయాలి. అలాగే ఎరుపు రంగు పూలతోనూ, ఎరుపు రంగు నైవేద్యం అంటే కేసరి లాంటిది నైవేద్యంగా సమర్పించిన స్వామివారి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సకల పాప దోషాలు నుంచి విముక్తి కలుగుతుంది.
 
ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించడం లేదా తమలపాకులతో అర్చన చేయడం ద్వారా సుఖ శాంతులు కలుగుతాయి. తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు. వీటితో స్వామివారిని పూజించడం ద్వారా నాగ దోషాలు కూడా తొలగిపోతాయి. తమలపాకు హారంతో పూజించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. 
 
మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని, హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుంది. మంగళవారం స్వామివారికి వడల హారం, తులసి హారాలతో పూజించడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్మోహన్ రెడ్డి మోదీ దత్తపుత్రుడు.. బీజేపీకి బినామీగా మారారా? -షర్మిల ఫైర్

Berkeley: శాన్ ఫ్రాన్సిస్కోలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం

క్యాడర్ శ్రద్ధగా పనిచేసి బీఆర్ఎస్‌కు మంచి సంఖ్యలు వచ్చేలా చూసుకున్నారు.. కేటీఆర్

నీట్ ప్రవేశ పరీక్ష ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు

నాలుగు స్థానాల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ - 13 చోట్ల సింగిల్ డిజిట్

అన్నీ చూడండి

లేటెస్ట్

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

08-02-2026 నుంచి 14-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments