Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ పాదాలకు పసుపు రాస్తున్నారా? ఇవన్నీ చేస్తే?

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (14:16 IST)
అమావాస్య, ఆదివారం, అష్టమి రోజుల్లో మహిళలు దుర్గాస్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్లడం.. భైరవునికి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మహిళలు నిద్రలేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలచుకుని పడక దిగాలి. నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమః శివాయ అని తలచుకుంటే మంచే జరుగుతుంది. 
 
ఇంకా మహిళలు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారి సాయం చేయకూడదు. పండగ రోజుల్లో లేదా మంగళ, శుక్రవారాల్లో పాదాలకు పసుపు రాసుకోవాలి. ముఖానికి వారానికి ఓసారైనా పసుపు రాయాలి. నిత్యం దీపారాధన చేయాలి. అమంగళం పలకకూడదు. ఓం దుం దుర్గాయే నమః అంటూ నిరంతం జపించుకుంటూ వుంటే శుభం జరుగుతుంది. 
 
అలాగే  మహిళలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తలవెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

తర్వాతి కథనం
Show comments