Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 24న శుక్ర గోచారం.. కన్యారాశికి, మిథునరాశికి..?

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (22:40 IST)
సెప్టెంబర్ 24న శుక్ర గోచారం జరుగనుంది. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. శుక్రుడు సెప్టెంబర్ 24న ఉదయం 8.51 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు, తిరోగమన బుధుడు ఉండటంతో మహా కలయిక జరగనుంది. 
 
ఈ కలయిక ద్వారా కన్యారాశిలోకి శుక్ర ప్రవేశం ఉంటుంది. కన్యారాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశించడతో ఈ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. గౌరవం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది. 
 
మిథున రాశి వారికి అదృష్టం వరించే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం విపరీతంగా పెరగనుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి మంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చేకాలం. ధనాదాయం వుంటుంది. 
 
కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ గెలుస్తారు. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments