Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 24న శుక్ర గోచారం.. కన్యారాశికి, మిథునరాశికి..?

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (22:40 IST)
సెప్టెంబర్ 24న శుక్ర గోచారం జరుగనుంది. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. శుక్రుడు సెప్టెంబర్ 24న ఉదయం 8.51 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు, తిరోగమన బుధుడు ఉండటంతో మహా కలయిక జరగనుంది. 
 
ఈ కలయిక ద్వారా కన్యారాశిలోకి శుక్ర ప్రవేశం ఉంటుంది. కన్యారాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశించడతో ఈ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. గౌరవం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది. 
 
మిథున రాశి వారికి అదృష్టం వరించే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం విపరీతంగా పెరగనుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి మంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చేకాలం. ధనాదాయం వుంటుంది. 
 
కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ గెలుస్తారు. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments