Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు వత్తులతో.. నది వద్ద దీపాలు పెడితే?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (12:30 IST)
ఈ రోజు, ఫాల్గుణ అమావాస్య. ఈ అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు దారంతో వత్తి తయారు చేసి దీపం వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సంపద పెరుగుతుంది. 
 
అమావాస్య రోజు నది వద్దకు ఒక నది దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించడం.. ఎరుపు పువ్వులను తీసుకోవాలి. ఆ ఎర్రటి పువ్వులు నదిలో పారవేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, డబ్బు, లాభం కూడా పొందవచ్చు.
 
అమావాస్య రోజు ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments