Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు వత్తులతో.. నది వద్ద దీపాలు పెడితే?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (12:30 IST)
ఈ రోజు, ఫాల్గుణ అమావాస్య. ఈ అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు దారంతో వత్తి తయారు చేసి దీపం వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సంపద పెరుగుతుంది. 
 
అమావాస్య రోజు నది వద్దకు ఒక నది దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించడం.. ఎరుపు పువ్వులను తీసుకోవాలి. ఆ ఎర్రటి పువ్వులు నదిలో పారవేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, డబ్బు, లాభం కూడా పొందవచ్చు.
 
అమావాస్య రోజు ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

తర్వాతి కథనం
Show comments