Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడుస్తున్నారా?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (12:17 IST)
శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడవకండి. ఉదయం పూట ,సాయంకాల సమయం ఈ రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవడం మంచిది.
 
శివాలయమునకు వెళ్ళినపుడు ముందుగా నవగ్రహాల దర్శనం చేసుకుని , ప్రదక్షిణాలుఅయినతర్వాత , కాళ్ళు కడుగుకొని ఆ తరువాత శివయ్య దర్శనం చేసుకోవాలి. త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
 
అలాగే కార్తీక చతుర్దశి :- ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి. అమావాస్య :- పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments