శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడుస్తున్నారా?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (12:17 IST)
శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో నడవకండి. ఉదయం పూట ,సాయంకాల సమయం ఈ రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవడం మంచిది.
 
శివాలయమునకు వెళ్ళినపుడు ముందుగా నవగ్రహాల దర్శనం చేసుకుని , ప్రదక్షిణాలుఅయినతర్వాత , కాళ్ళు కడుగుకొని ఆ తరువాత శివయ్య దర్శనం చేసుకోవాలి. త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
 
అలాగే కార్తీక చతుర్దశి :- ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి. అమావాస్య :- పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

తర్వాతి కథనం
Show comments