Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ధన త్రయోదశి ప్రత్యేకత.. 178 ఏళ్ల తర్వాత మళ్లీ..?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (21:16 IST)
Dhanatrayodashi
ఈ ఏడాది ధన త్రయోదశికి ప్రత్యేకత వుంది. ధంతేరాస్‌తోనే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది వచ్చే ధన త్రయోదశి 178 ఏళ్ల తర్వాత తొలిసారి వస్తోంది. ఈ పర్వదినం రెండు రోజుల పాటు వస్తోంది. 
 
గురు, శని కలయికతో ధంతేరాస్‌ పర్వదినం వస్తుంది. త్రయోదశి తిథి శనివారం (22 అక్టోబర్‌) సాయంత్రం 6.02 గంటల నుంచి మొదలై మరుసటి రోజు సాయంత్రం 6.03 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు ధన్వంతరి జయంతిని  పిలుస్తారు. దీని ప్రకారం ధన్వంతరి పూజ ఈ నెల 23న నిర్వహిస్తారు.
 
దీపావళి వేడుకల్లో తొలి రోజు అయిన ఈ ధన త్రయోదశి రోజున దేవతల వైద్యునిగా పిలువబడే ధన్వంతరి స్వర్ణావతారంలో దర్ళనమిస్తారు. అందుకే ఈ రోజున బంగారం కొనేవారికి రెట్టింపు సంపద చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

తర్వాతి కథనం
Show comments