Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ధన త్రయోదశి ప్రత్యేకత.. 178 ఏళ్ల తర్వాత మళ్లీ..?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (21:16 IST)
Dhanatrayodashi
ఈ ఏడాది ధన త్రయోదశికి ప్రత్యేకత వుంది. ధంతేరాస్‌తోనే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది వచ్చే ధన త్రయోదశి 178 ఏళ్ల తర్వాత తొలిసారి వస్తోంది. ఈ పర్వదినం రెండు రోజుల పాటు వస్తోంది. 
 
గురు, శని కలయికతో ధంతేరాస్‌ పర్వదినం వస్తుంది. త్రయోదశి తిథి శనివారం (22 అక్టోబర్‌) సాయంత్రం 6.02 గంటల నుంచి మొదలై మరుసటి రోజు సాయంత్రం 6.03 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు ధన్వంతరి జయంతిని  పిలుస్తారు. దీని ప్రకారం ధన్వంతరి పూజ ఈ నెల 23న నిర్వహిస్తారు.
 
దీపావళి వేడుకల్లో తొలి రోజు అయిన ఈ ధన త్రయోదశి రోజున దేవతల వైద్యునిగా పిలువబడే ధన్వంతరి స్వర్ణావతారంలో దర్ళనమిస్తారు. అందుకే ఈ రోజున బంగారం కొనేవారికి రెట్టింపు సంపద చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

తర్వాతి కథనం
Show comments