Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ వివాహం... పచ్చిపాలు సమర్పిస్తే..

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (12:46 IST)
కార్తీక దామోదర మాసంగా పేరుగాంచిన కార్తీకమాసంలో శుద్ద ఏకాదశి (నవంబర్ 23) మరింత విశిష్టత కలిగి ఉంది. ఈ రోజు తులసి మాతను పూజించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.
 
ఈరోజున ఎర్రటి దారంను తులసి మొక్కకు  కట్టడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
 
శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి చెట్టు యొక్క 11 కొమ్మలను సమర్పించడం వలన జీవితం సుఖమయం అవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలను సమర్పించాలని.. ఇది మీ కోరికలను నెరవేరుస్తుందని, ఈ రోజున తులసీ వివాహం చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments