Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ వివాహం... పచ్చిపాలు సమర్పిస్తే..

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (12:46 IST)
కార్తీక దామోదర మాసంగా పేరుగాంచిన కార్తీకమాసంలో శుద్ద ఏకాదశి (నవంబర్ 23) మరింత విశిష్టత కలిగి ఉంది. ఈ రోజు తులసి మాతను పూజించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.
 
ఈరోజున ఎర్రటి దారంను తులసి మొక్కకు  కట్టడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
 
శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి చెట్టు యొక్క 11 కొమ్మలను సమర్పించడం వలన జీవితం సుఖమయం అవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలను సమర్పించాలని.. ఇది మీ కోరికలను నెరవేరుస్తుందని, ఈ రోజున తులసీ వివాహం చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments