Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ వివాహం... పచ్చిపాలు సమర్పిస్తే..

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (12:46 IST)
కార్తీక దామోదర మాసంగా పేరుగాంచిన కార్తీకమాసంలో శుద్ద ఏకాదశి (నవంబర్ 23) మరింత విశిష్టత కలిగి ఉంది. ఈ రోజు తులసి మాతను పూజించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.
 
ఈరోజున ఎర్రటి దారంను తులసి మొక్కకు  కట్టడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
 
శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి చెట్టు యొక్క 11 కొమ్మలను సమర్పించడం వలన జీవితం సుఖమయం అవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలను సమర్పించాలని.. ఇది మీ కోరికలను నెరవేరుస్తుందని, ఈ రోజున తులసీ వివాహం చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments