తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగన్నాన్ని కాకులకు పెడితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (14:56 IST)
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. తెల్ల జిల్లేడును ఇంట్లో పెంచితే మహాగణపతి, మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం. అలాంటి తెల్ల జిల్లేడు పూజతో దేవరుల అనుగ్రహం లభిస్తే.. తెల్ల జిల్లేడు ఆకు పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తుంది. 
 
తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగు అన్నాన్ని వుంచి కాకులకు పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పితరులను అష్టకష్టాలు పెట్టడం.. ఇంకా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకపోతే పితృదోషం ఏర్పడుతుంది. దీంతో ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. 
 
మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. రోజూ ఒక గుప్పెడు పెరుగు అన్నాన్ని కాకులకు జిల్లేడు ఆకులపై వుంచితే సమస్త పితృదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

లేటెస్ట్

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

తర్వాతి కథనం
Show comments