Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

సెల్వి
శుక్రవారం, 29 నవంబరు 2024 (08:15 IST)
కార్తీక మాసంలో వచ్చే శివరాత్రి రోజున పరమ శివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడని విశ్వాసం. పురాణ శాస్త్రాల ప్రకారం మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, శివుడిని పూజించడం ద్వారా, చేసిన పాపాలు నశిస్తాయి. ఈ ఏడాది మాస శివరాత్రిని నవంబర్ 29వ తేదీన జరుపుకోనున్నారు. 
 
మాస శివరాత్రి రోజున శివుడు భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సుఖ శాంతులు కలుగుతాయి. జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇంకా ఆర్థికంగా పురోగతి లభించాలంటే కార్తిక మాస శివరాత్రి రోజులు కచ్చితంగా రెండు మంత్రాలు చదవాలని చెబుతున్నారు. 
 
అవేంటంటే.. మొదటి మంత్రం.. "శ్రీ శివాయ.. మహాదేవాయ.. ఐశ్వర్యేశ్వరాయ నమః"
రెండో మంత్రం.."శ్రీం శివాయ నమః "
 
అలాగే కుటుంబంలో మనశ్సాంతి లభించాలన్నా, కలహాలు తొలగిపోవాలన్నా మాస శివరాత్రి రోజున సాయంత్రం పూట కొబ్బరినూనె దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. దీపదానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments