Webdunia - Bharat's app for daily news and videos

Install App

భౌమ ప్రదోష వ్రతం.. శివపార్వతుల పూజతో ఫలితం ఏంటి?

సెల్వి
సోమవారం, 3 జూన్ 2024 (12:09 IST)
భౌమ ప్రదోష వ్రతంను పాటిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి. శివపార్వతుల పూజ ఈ రోజు విశిష్టమైనది. శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం సమయంలో నెలకు రెండుసార్లు జరుపుకుంటారు. ఈ వ్రతం మంగళవారం నాడు వస్తే దానిని భౌమ ప్రదోష వ్రతం అంటారు. 
 
జూన్ 2024లో మొదటి ప్రదోష వ్రతం మంగళవారం వస్తుంది. ఈ భౌమ ప్రదోష వ్రతాన్ని జూన్ 4న ఆచరిస్తారు. త్రయోదశి తిథి జూన్ 4న ఉదయం 12:18 గంటలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 10:01 గంటలకు ముగుస్తుంది. 
 
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, సంపద లభిస్తాయని నమ్ముతారు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. భక్తులు తమ రోజును ముందుగా పవిత్ర స్నానంతో ప్రారంభిస్తారు. పాయసాన్ని పూజకు నైవేద్యంగా తయారుచేస్తారు. పుష్పాలతో శివపార్వతులను పూజిస్తారు.

ఆలయాల్లో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. ప్రదోష పూజ సాయంత్రం జరుగుతుంది. ఈ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. హారతి పూర్తయిన తర్వాత భక్తులు సాత్విక ఆహారంతో ఉపవాస దీక్ష విరమిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Marriage: పెళ్లి చేసుకుంటే మాత్రం చాలు.. ప్రభుత్వమే 12 లక్షలు ఇస్తుంది..!

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కాకాణి గోవర్థన్ రెడ్డి

వల్లభనేని వంశీకి నిద్రపోయేటపుడు శ్వాస సమస్యలు... జీజీహెచ్ వైద్యులు

Etela Rajender: కేసీఆర్, కవితల మధ్య సయోధ్యకు అవకాశం లేదు- ఈటెల రాజేందర్

భారత్-పాకిస్తాన్ యుద్ధం: 2 దేశాలకు ఎంతెంత ఖర్చయ్యిందో తెలిస్తే షాకవుతారు

అన్నీ చూడండి

లేటెస్ట్

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

తర్వాతి కథనం
Show comments