Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం.. దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగిస్తే?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (22:45 IST)
నవగ్రహాలలో సంపూర్ణమైన శుభబలం ఉన్నవారు గురు భగవానుడు. అతను దేవతలకు గురువు.  బృహస్పతి అని ఆయన్ని పిలుస్తారు. ఆయనను గురువారం పూజించడం ద్వారా సర్వశుభాలు పొందుతారు. 
 
గురువారం గ్రహ స్థానాల దుష్ప్రభావాలను వదిలించుకోవడానికి గురు భగవానుని (బృహస్పతి)ని పూజించడం కూడా అవసరం. జాతకంలో గురుదోషం ఉన్నవారు, గురు భగవానుడికి సరైన పరిహారాలు చేసి, ఆయనను ఆరాధిస్తే జీవితంలో సౌభాగ్యం లభిస్తుంది. 
 
గురువారం నెయ్యి దీపాలను వెలిగించి శ్రీ దక్షిణామూర్తిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. దక్షిణామూర్తి పూజతో ఆటంకాలు తొలగిపోయి కోరినవన్నీ నెరవేరుతాయి.
 
గురు భగవానుడు నవ గ్రహాలలో ముఖ్యుడు. శివుడి యొక్క 64 రూపాలలో దక్షిణామూర్తి ఒకటి. అలాగే నవగ్రహాలలో గురువుకు ఐదో స్థానం. ఈయన జీవుల యొక్క మంచి మరియు చెడు పనులను వారి పూర్వజన్మలను తెలుసుకొని, చెడు కర్మల ఫలాలు సకాలంలో అందిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments